
అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణసంక్రాంతి సంబరాల్లో కుటుంబం సమేతంగా పాల్గొన్న ఫాల్గుణ గిరిజన సాంప్రదాయ ధింసా నృత్యం చేస్తు సంక్రాంతి వేడుకలలో ఉత్సాహం నింపారుఅరకువేలి మండలము పద్మాపురం, గ్రామ పంచాయతీ రణజల్లెడ గ్రామంలోని గ్రామ దేవతను కుటుంబ సమేతంగా సందర్శించి,పూజలు నిర్వహించారు. శాసనసభ్యులు ఫాల్గుణ... Read more »


గిరిజన ప్రాంతాన్ని పర్యటకంగా ప్రాంతంగా అభివృద్ధి చేయాలని గిరిజన ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కోట్టగుళ్లి భాగ్యలక్ష్మి , చెట్టి పాల్గుణ , అరుకు ఎంపీ మాధవి శనివారం విశాఖపట్నం రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి... Read more »


విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగుల మండలంలో రెండు చోట్ల చిరుత పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. ఆ మండలంలోని ఆర్.వి. నగర్ , చాపగెడ్డ పరిసర ప్రాంతాల్లో చిరుత శుక్రవారం 7 గంటల సమయంలో కనిపించిందని చెబుతున్నారు. ఆ మార్గం గుండా వెళుతున్న గిరిజనులకు చిరుత... Read more »


అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ లబ్ధిదారులు జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ అన్నారు. అరకు నియోజకవర్గం పెదబయలు మండలం అరడ కోట గ్రామ పంచాయతీ కేంద్రంలో... Read more »


అరకు నియోజకవర్గంలోని మారుమాల ్రపాంతమైన ఇంజేరి పంచాయతీ గబుడు పుట్టు గ్రామంలో జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆగ్రామంలో సుమారుగా 60 కుటుంబాలకు వీఆర్వో బాలరాజు, వైసీపీ నాయకులు జీవన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల... Read more »


పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టంఅరకు నియోజకవర్గం హుకుంపేటలో ఇళ్ల పట్టాల పంపిణీఅర్హులైన గిరిజనులకు సొంతిల్లు ఉండాల్సిందే ఎమ్మెల్యే ఫాల్గుణ గిరిజనులంటే తనకు ఎంతో ఇష్టమని తన చేతుల మీదగా వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పర్యాటక, సాంస్కృతిక శాఖ... Read more »


డుంబ్రిగుడ మండలంలోని పలువురు ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేశారు. ఆదివారం ఇతర పార్టీలకు చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరారు. వారిలో డుంబ్రి గూడ మండలం వినియోగదారుల సేవా సంఘం అధ్యక్షులు కొర్ర సీతారామ్ను అరకు శాసన సభ్యులు... Read more »


పాడేరు నియోజకవర్గంలో ని కొయ్యూరు మండలం చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం… అన్నదాతలకు నిత్యం అండగా ఉంటూ వారి పక్షపాతి నిలుస్తుందని తెలిపారు. వ్యవసాయ దండిగా... Read more »


అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం లోని కొండిబ పంచాయతీ పరిధిలోని ఇళ్లకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారులకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం జగన్ మోహన్... Read more »


సున్నవడ్డి , వైయస్సార్ చేయూత , ఆసరా పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధి పొందేందుకు దోహదపడుతుందని , ఆ పథకాలు అమలు విషయంలో పూర్తి సహకారం అందించాలని అనంతగిరి యూనియన్ బ్యాంక్ మేనేజర్ ను ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కోరారు. వైయస్సార్ బీమా... Read more »