Thursday, September 21, 2023
Google search engine
Homeఅన‌కాప‌ల్లిప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం

అనకాపల్లి మండలం లో గల పెదమకవరం, మామిడిపాలెం సచివాలయం పరిధిలోగల సచివాలయాలు మండల ప్రాథమిక పాఠశాలలోని పట్టభద్రులను అన‌కాప‌ల్లి మండల ప్ర‌జా ప‌రిష‌త్ అధ్య‌క్షులు గొర్లి సూరిబాబు క‌లుసుకొని వైఎస్ఆర్సిపి అభ్య‌ర్థి సీతంరాజు సుధాక‌ర్ గారిని గెలిపించాల‌ని కోరుతూ గురువారం ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి గ్రామ పార్టీ అధ్యక్షులు సేనాపతి హరికృష్ణ ఎంపీటీసీ బాదం అప్పలనాయుడు, గోవింద్, కృష్ణ వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular