
రాష్ట్రంలో ఇసుక విధానంలో ఉన్న లోపాలు, ఆ మసుగులో జరుగుతున్న అవినీతిని నిరసనగా తెలుగుదేశం ఆధ్వర్యంలో మంగళవారం ఇసుక దోపిడీపై నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నశాసన మండలి సభ్యులు, పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బుద్ద నాగ జగదీష్ తెలిపారు. సోమవారం శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమం... Read more »

కరోనా తర్వాత విడుదలయ్యే సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్ మరో బెంచ్ మార్కు సినిమా నిలవనుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ పోరాట వీరుడు కొమరం భీమ్, మన్యg వీరుడు అల్లూరి సీతారామ రాజు జీవిత కథలను... Read more »

తెలుగు చిత్రసీమలో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ఇంటికే పరిమితం అయిపోయిన వారినీ కూడా కరోనా వదలడం లేదు. తాజాగా తెలుగు చిత్రసీమలో మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. అతనే గాయకుడు బాలసుబ్రమణ్యం. ఈయన కంటే ముందు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, నిర్మాత... Read more »

ఇప్పుడంటే వినోద మాధ్యమాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒకప్పుడు అందరికీ ప్రధాన వినోద సాధనం రేడియోనే. దీనికి అచ్చ తెలుగు పేరు ఆకాశవాణి. వార్తలు, పాటలు ఇలా అన్నీ విషయాలను సామాన్యులను అందించే ఈ ‘ఆకాశవాణి’ పేరుతో టాలీవుడ్లో ఓ సినిమా రూపొందుతుంది. ఏయు అండ్... Read more »

కోవిడ్-19 అనుమానితులు, పాజిటివ్ వచ్చిన వారికి సేవలు అందించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Read more »
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమతమైంది. ఇక నుంచి జిల్లాకో అధికారి కాకుండా నియోజకవర్గానికో ప్రత్యేకాధికారిని నియమిస్తూ విశాఖ కలెక్టర్ వి. వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవస్థ ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించొచ్చనని, బాధితులకు సత్వర సేవలందించ్చొనని వినయ్ భావిస్తున్నారు.... Read more »

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీకారం’ షూటింగ్ చివరి దశలో ఉంది. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సోమవారం డైలాగ్ కింగ్ సాయికుమార్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాలో ఆయన... Read more »

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా దాదాపు 25వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు మనం చేయాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోడం…మాస్క్ ధరించడం… తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో, మన శరీరంలో రోగ... Read more »

అనుకున్నట్టే ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొనే చేయబోతుంది. ఎప్పటి నుంచో తెలుగులో దీపికా పదుకొనే నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ టాలీవుడ్ లో నటించలేదు. ఇప్పుడు మాత్రం ప్రభాస్తో నటించి తెలుగు అభిమానులను సందడి చేయనుంది. మహానటి చిత్ర దర్శకుడు నాగ్... Read more »
అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మిక మృతికి బాల గణపతి భవన నిర్మాణ కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పించింది. ఆ సంఘ సభ్యుడు రెడ్డి శ్రీను మేస్త్రి శుక్రవారం రాత్రి కేజీహెచ్ లో అనారోగ్య కారణంగా మృతి చెందారు. చోడవరం సుమారు 29... Read more »