
స్థానిక సంతబయులు వద్ద వెలసిన రామ స్వామి దేవస్థానం వద్ద తీర్థ మహోత్సవాలు సందర్భంగా శాసనసభ్యులు గుడివాడ అమర్ నాధ్ సీతరాముడు ను ఆదివారం దర్శించికున్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ , ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ ను సత్కరించి స్వామివారి... Read more »

కసింకోట గ్రామంలో గురువారం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర గురువారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం, రాధా భాయ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం... Read more »

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కశింకోట మండల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ సర్పంచ్, కశింకోట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మళ్లపు రెడ్డి కోటేశ్వర మాట్లడుతూ... Read more »

హిందువుల మనోభావాలతో ఆటలు తగదుదేశ నాయకుల విగ్రహాల ధ్వంసం చేసిన వారు పార్టీలో ఉంటే ఇలాంటివే జరుగుతాయిజై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం రాష్ట్రంలో వరసుగా దేవాలయాల పై దాడులు జరగడం ఆందోళనకరమని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం ఆవేదన... Read more »
స్థానిక లక్ష్మీ దేవి పేట శ్రీకృష్ణ మందిరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కమిటీ అధ్యక్షులు భరణి కాన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ క్రిష్ణ మందిరం అర్చకులు కోటా కామేశ్వర రావు మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి మేలుకొలుపు... Read more »

అనకాపల్లి నియోజకవర్గంలో వాడవాడలా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చర్చల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ క్రీస్తు జీవితం అనుసరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు,... Read more »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ & వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగ మల్లేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి... Read more »

హుకుంపేట మండలం గూడ గ్రామ పంచాయతీ చెందిన కోడేలి గ్రామంలో 45 ఏళ్ల కళను అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నెరవేర్చారు. అదే ఆగ్రామానికి ఇప్పటికీ రహదారి సదుపాయం లేకపోవడం. ఎంతో మంది నాయకులు ఈ రహదారికి శంకుస్థాపనలు చేశారు కానీ ఇప్పటి వరకూ... Read more »
స్థానిక క్రిస్టల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అనకాపల్లి ప్రాంతంలోని, ఎ.ఎమ్.ఎ.ఎల్ కాలేజ్ జంక్షన్, పలుప్రాంతాల్లో రోడ్లు, ఫుట్ పాత్ ల వద్ద చలిలో నిద్రిస్తున్న వారికి మంగళవారం దుప్పట్ల పంపిణీ చేశారు. సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం చలికాలంలో ఫుట్ పాత్ ల... Read more »

జగదాంబ జంక్షన్ ఏరియా లో వంటకం హోటల్ పక్కన కుప్పల సాయి కృష్ణ వారి సౌఖ్య గెస్ట్ హౌస్ ను విశాఖ దక్షిణ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం లోస్టేట్ డైరెక్టర్లు సనపల ఈశ్వర రావు,... Read more »