రాష్ట్రంలో కరోనా వేగంగాా ప్రబలుతోంది. గత 24 గంటల్లో 2,584 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 943 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పుగోదావరి లో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, చిత్తూరులో... Read more »

భారత్-చైనా సరిహద్ధు ప్రాంతం గోల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియా సైనికులు, ఓ కల్నల్ అమరులైన అయిన విషయం తెలిసిందే. వీరి మృతికి ప్రపంచ దేశాలు తీవ్ర సంతాపాన్నితెలిపాయి. 20 మంది భారతీయ సైనికులు కోల్పవడాన్ని చింతూస్తు వివిధ దేశాలు... Read more »

భద్రత దళాల చేతుల్లలో 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్లో భద్రతా దళాల దాడులు నిర్వహించాయి. ఉగ్రవాదులు కూడా ఎదురు దాడికి దిగారు. ఈ ఎన్కౌంటర్ల్లో మొత్తం 8 మంది ఉగ్రవాదులను మన బలగాలు మట్టుబెట్టాయి. శోఫియాలో ఐదుగురు టెరరిస్టులను ఎన్కౌంటర్ చేశారు.... Read more »

కరోనా త్వరగా సోకేస్తుందికుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఆ వ్యక్తితో కలసి ఉండే వారికి\ కుటుంబ సభ్యలకు సులువుగా సోకేస్తుందని తాజా ఓ అధ్యాయనంలో తేలింది. ఒకరికి కరోనా సోకిందని తెలిసాక మిగిలిన వారికి అదే సమయంలో ఆ వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయిన... Read more »

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తిరమైన ట్వీట్ ను షేర్ చేశారు. కరోనా వైరస్, లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో మద్యం షాపు యజమాని భౌతిక దూరాన్ని పాటిస్తున్న వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న... Read more »