
దాడి వీరభద్రరావు అక్రమాస్తులపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సీబీఐ కార్యాలయాల్లో ఫిర్యాదుసమగ్ర విచారణ చేపట్టాలని జై అనకాపల్లి సేన అధినేత కొణతాల సీతారామ్ డిమాండ్ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు సంపాదించిన రూ. 1500 కోట్ల అక్రమ ఆస్తులపై... Read more »

ఏటీఎం నుంచి విత్డ్రాయల్ పరిమితిని పెంచిన ఎస్బీఐ●7 రకాల కార్డులపై పరిమితిని పెంచిన ఎస్బీఐ●రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు డ్రా చేసుకునే అవకాశం●రూ. 10 వేలకు మించితే మొబైల్ కు ఓటీపీ ◆తన వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... Read more »

కోవిడ్-19 పరీక్షలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు దేశ వ్యాప్తంగా పలు కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కోవిడ్-19 పరీక్షలపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరెవరికి పరీక్షలు చేయాలో మార్గదర్శకాల్లో తెలిపింది. కోవిడ్... Read more »

పబ్జీ గేమ్ను నిషేధించిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేర ప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో ఈ యాప్ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ... Read more »

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు. ఈనెల 10న మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రణబ్ చేశారు. ప్రణబ్ మెదడులో కణితి ఏర్పడటంతో శస్త్రచికిత్స వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కానీ ఈలోగా ఆయనకు కరోనా సోకింది. చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. స్వాతంత్ర్య... Read more »

వందే భారత్ అండ్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల ప్రయాణికులకు మార్గదర్శకాలు కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది.ఈ వందే భారత్ మిషన్ ద్వారానే విదేశాల్లో ఉన్న... Read more »

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ రోజు ఆ వైరస్ తనకు సోకిందని ప్రణబ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులుగా తనకు దగ్గరగా ఉన్న వారంతా కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవాలని ఆయన... Read more »

సుష్మాస్వరాజ్ తొలి వర్ధంతి సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహాయం చేయడంలో సుష్మాజీ ముందుండే వారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సుష్మాజీ తమ కుటుంబంలో సభ్యులవంటి వారని... Read more »

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. వేదమంత్రాల నడుమ శాస్త్రబద్దంగా ఈ కార్యక్రమం వేడుకగా చేశారు. Read more »

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. హిందూమతస్తులు, హిందూ మత మద్దతుదారులు భారీ ఎత్తున సంబరాల్లో ఉన్నారు. ఎన్నోఏళ్ల కల నెరవేరబోతుందని సంతోషంలో ఉన్నారు. అయోధ్యలో రామయ్య నిర్మాణానికి దేశమంతట నుంచి సామాజిక మాధ్యమాల వేధికగా మద్దతు కోరుతున్నారు.వ్యాట్సప్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు... Read more »