
గవర కార్పొరేషన్ చైర్మన్ గా బొడ్డేడ ప్రసాద్ నియమితులైన విషయం తెలిసిందే. 56 కార్పొరేషన్ చైర్మన్ లో భాగంగా ధర్మ కార్పొరేషన్ చైర్మన్ గా బొడ్డేడ ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ప్రసాదు తన పదవికి ఈనెల 11న మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం... Read more »

కార్మికులకు కార్మిక శాఖ ద్వారా సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని చోడవరం డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘ సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ సంఘం ఆధ్వర్యంలో చోడవరం తొలుత కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను తెలుసుకుంది. అనంతరం చోడవరం తహశీల్దారుకు సమస్యలతో... Read more »

రాజమండ్రి అటవీ సర్కిల్ లో ఘటన నియామకపత్రం అందజేసిన పిసిసిఫ్ ప్రతీప్ కుమార్ ఉద్యోగికి రిటైర్మెంట్ రోజునే పెన్షన్ అలాట్ మెంట్ లెటర్ ఇవ్వడం ద్వారా గత జులై లో అద్భుతాన్ని సాధించి చూపిన అటవీ శాఖ రాజమండ్రి సర్కిల్ ఇప్పుడు మరో అసాధారణ... Read more »

చోడవరం మండలం లక్కవరం గ్రామంలో వ్యవసాయ అభివృద్ధి ని కోరుతూ సోమవారం సహస్ర కుంభాభిషేకం నిర్వహించారు. స్థానిక ఉమా భీమ లింగేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకగా నిర్వహించారు. వైఎస్ ఆర్ సీపీ నాయకులు సేనాపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పూజా... Read more »

విశాఖనగరంలోని ఓ లాడ్జిలో ఓకే కుటుంబానికి చెందిన నలుగు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం అంతా ఒకేసారి చనిపోవాలని భావించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబం పెందుర్తి మండలం బందువాని పాలెం గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. విశాఖలోని ఆర్టీసీ... Read more »

మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ (13)మొబైల్లో ఆన్లైన్ గేమ్లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించి మొబైల్ విసిరేసింది. దీంతో వంశీ ఇంటి నుంచి... Read more »

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చోడవరం శ్రీ బాల గణపతి భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని గతంలో హామీ ఇచ్చిందని ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చి మూడు నెలలు అవుతున్నా ఇప్పటివరకూ... Read more »

“సకురు ఫౌండేషన్” ఆధ్వర్యంలో కార్యక్రమం ఈ నెల 22న జరగబోయే వినాయక చవితి సందర్భంగా “సకురు ఫౌండేషన్” 1000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం తలపట్టింది. దీనిలో భాగంగా చోడవరం సకురు వీధిలో బుధవారం సుమారు నాలుగు వందల మట్టి గణపతి విగ్రహాలు... Read more »

విశాఖ సంస్కృతి 8వ వార్షికోత్సవం సందర్భంగా బాలల కథల పోటీలు నిర్వహిస్తోంది. విజేతలైన రచయితలకు డాక్టర్ మక్కెన శ్రీను సహకారంతో మక్కెన రామసుబ్బయ్య స్మారక సాహిత్య పురస్కారాలు అందజేయనున్నట్టు విశాఖ సంస్కృతి ఎడిటర్ సిరేలా సన్యాసిరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక చైతన్యం... Read more »

వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శుక్రవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. కొంతకాలంగా ఆయన కరోనాతో తో బాధపడుతున్నారు. ఆ మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో (సాయి... Read more »