
అవసరమైతే జై అనకాపల్లి సేన ఆర్ధిక సహకారంజై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉండటం, అది గమనించి కొందరు కబ్జాదారులు యథేచ్ఛగా వాటిని కబ్జా చేసి అమ్మకాలు చేస్తున్నారనిి, మరికొందరు తమ వ్యక్తిగత స్వార్ధాలకు ఆలయాల... Read more »

చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే క్రీడలను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వైస్సార్సీపీ పార్లమెంటు పరిశీలికులు దాడి రత్నాకర్అ అన్నారు.హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్థానిక గవరపాలెంలో సంతబయల వారి సంక్రాంతి... Read more »

ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ విమర్శ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ చేసిన వారికి వారు సంవత్సరాల తరబడి దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జి ఎల్ ఐ సి కూడా పరిష్కరించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని శాసనమండలి సభ్యులు అనకాపల్లి... Read more »

అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో తొలి కోవిడ్ వ్యాక్సినేషన్ శాసనసభ్యులు గుడివాడ అమర్నాధ్ సమక్షంలో జరిగింది. స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ లో తొలి వ్యాక్సిన్ ని హాస్పిటల్ డ్రైవర్ గఫూర్ కి డాక్టర్లు వేసారు…తరువాత ఆయనను వైధ్యుల పర్యవేక్షణలో ఉంచారు…గఫూర్ తనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్... Read more »

స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం 2021 విశాఖ జిల్లా ఫోర్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ వైసీపీ నాయకుడు కోరుబిల్లి పరి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు .ఈ టోర్నమెంట్ గత మూడు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్ కి 30 టీములు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్... Read more »

గంగాధర్ మీMLA అనకాపల్లి రిపోర్టర్ 100 శాతం టిక్కెట్లు అమ్మిన సత్యనారాయ థియేటర్ యాజమాన్యంభయాందోళనకు గురైన ప్రేక్షకులు సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమాలు విడుదల కావడంతో ఎన్నో నెలలుగా ఖాళీగా ఉన్న సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. కేంద్రం, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలు జారీ... Read more »
వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ డాక్టర్ కొణతాల రామలింగ స్వామిపురస్కార్ అవార్డులు ప్రదానోత్సవం మంగళవారం నిర్వహించినట్లు కొణతాలఫణిభూషణ్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులుప్రదానోత్సవం బుధవారం సాయంత్రం 4గంటలకు మండలంలోని తుమ్మపాల గ్రామం తిలక్ మార్గ్,చిన్నబాబు కోలనిిి లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ముఖ్యఅతిధులుగా విశ్రాంతి... Read more »

అల్యూమినియం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నూతన కమిటీ ఎన్నిక జరిగాయి. సోమవారం స్థానిక భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ్ సమక్షంలో నూతన కమిటీ నిర్వహించారు. అధ్యక్షులుగా నీలకంఠ శ్యాంసుందర్, ఉపాధ్యక్షలుగా తోట... Read more »

మార్చి31 లోపు బాధితులందరికీ న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... Read more »

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి ఆచారి ఆదివారం విశాఖపట్నం ఎయిర్ పోర్టు లో బిజెపి ఓ బి సి మో ర్చ రాష్ట్ర కార్యదర్శి కొలపర్తి శ్రీను ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఆచారికి ఏపీ రిఫ్రాక్టారీస్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం... Read more »